అనారోగ్యంతో బాధపడుతూ నేడు పరమపదించిన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం, ఏన్మన్ బెట్ల గ్రామస్తుడు పాశం రాముడు కుటుంబానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నేడు గ్రామానికి వెళ్లిన రంగినేని పాశం రాముడు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.