39.2 C
Hyderabad
May 4, 2024 21: 45 PM
Slider మహబూబ్ నగర్

మృతుని కుటుంబానికి రంగినేని పరామర్శ

#Rangineni Abhilash Rao

అనారోగ్యంతో బాధపడుతూ నేడు పరమపదించిన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం, ఏన్మన్ బెట్ల గ్రామస్తుడు పాశం రాముడు కుటుంబానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నేడు గ్రామానికి వెళ్లిన రంగినేని పాశం రాముడు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మోడల్ ఎమ్మెల్యే: గిరిపుత్రుల ఆకలి తీరుస్తున్న మధన్న

Satyam NEWS

సొంత నేతలపై సీనియర్ నేత వ్యాఖ్యలు

Sub Editor

నిన్న ప్ర‌జ‌ల‌తో నేడు సిబ్బందితో “పోలీసు సంక్షేమ దినోత్సవం”

Satyam NEWS

Leave a Comment