34.7 C
Hyderabad
May 4, 2024 23: 12 PM
Slider జాతీయం

ఎలారమింగ్: కరోనా వైరస్ తో రెండో వ్యక్తి మృతి

lov agarwal

కరోనా వైరస్ మరో ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది. కరోనా వైరస్ సోకిన 69 ఏళ్ల మహిళ ఒకరు ఢిల్లీలో మరణించారు. దేశంలో ఇది రెండో మరణం. ఆమెకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నాయి. వాటితో కరోనా వైరస్ కూడా సోకడంతో ఆమె కోలుకోలేకపోయింది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

దేశంలోని చాలా రాష్ట్రాలు స్కూళ్లు కాలేజీలు మూసేశాయి. కర్నాటకలో అయితే పబ్ లు, సినిమాహాళ్లూ మూసివేశారు. ఐపిఎల్ మ్యాచ్ లను వాయిదావ వేశారు. దేశంలో మొత్తం 81 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 17 మంది విదేశాల నుంచి వచ్చిన వారు.

Related posts

సోదరా నువ్వు భ్రమల్లో బాటుకుతున్నావు

Satyam NEWS

దేశానికి అన్నం పెట్టే రైతన్న పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయాలు

Satyam NEWS

మళ్లీ ప్రమాదం అంచున ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాలు

Satyam NEWS

Leave a Comment