39.2 C
Hyderabad
May 4, 2024 22: 05 PM
Slider హైదరాబాద్

సమైక్య భారతం కోసం ప్రాణాలను త్యజించిన శ్యామాప్రసాద్ ముఖర్జీ

#saroornagar bjp

భరతమాత ముద్దుబిడ్డ, జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ ను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు అర్పిస్తూ బిజెపి సరూర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు సిద్దు ముదిరాజ్ అధ్వర్యంలో డివిజన్ పార్టీ కార్యాలయం వద్ద నివాళి అర్పించారు.

అనంతరం  బిజెపి దళితమోర్చ రంగరెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు బాణాల ప్రవీణ్ అధ్వర్యంలో హుడాకాలనీ లో మొక్కలు నాటారు.

బాణాల ప్రవీణ్ మాట్లడుతూ ప్రతి కార్యకర్త శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను సాధించాలని కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో దళితమోర్చా రంగరెడ్డి జిల్లా (అర్బన్ )నాయకులు, బిజెపి సినియర్ నాయకులు జె మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు కట్ట జైన్ బాబు, మాజీ సెన్సార్ సభ్యురాలు జాన్సీ, సినియర్ నాయకులు బూరమల్సూర్, పరంధా మహేష్,

డివిజన్ ప్రధాన కార్యదర్శి మొదలు గొపి కృష్ణ , సినియర్ నాయకులు ఎర్నన్నా, మాజీ డివిజన్ ఉపాధ్యక్షులు వినోదపటెల్, కట్టెల శివ గౌడ్, సినియర్ నాయకులు గౌలికర్ రాజు, లవన్ గౌడ్, అశోక గౌడ్, సొషల్ మీడియా శ్రవణ్, 

మైనార్టీమోర్చా సయ్యిద్ ఖలీల్, దళితమోర్చ నాయకులు పోలె సురేష్,  యోవమోర్చా నాయకులు జాజుల కిరణ్ గౌడ్, కులకర్ణి సాయి, పల్సర్ ప్రవీణ్, బాణాల లారెన్స్, విక్కీ సింఘ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బూమ్ రాంగ్: బెడిసికొట్టిన విజయసాయిరెడ్డి వ్యూహ్యం

Satyam NEWS

ఆన్ లైన్ లో జోగులాంబ అమ్మవారి ఆలయ సేవలు

Bhavani

నితిష్ కు షాకిచ్చిన ఉప ఎన్నికల ఫలితాలు

Satyam NEWS

Leave a Comment