26.7 C
Hyderabad
May 3, 2024 09: 49 AM
హైదరాబాద్

సీఎల్పీ నేత ఇంట్లో టీ-కాంగ్రెస్ స‌మావేశం.. పార్టీ బ‌లోపేతానికి చ‌ర్య‌లు..

T. congress Meeting

తెలంగాణ కాంగ్రెస్ నాయ‌క‌త్వాన్ని ఏక‌తాటి మీద‌కు తీసుకువ‌చ్చేందుకు నిరంత‌రం కృషి చేస్తున్న సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు. ఇందులో భాగంగా త‌న నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నేత‌ల‌కు ఆయ‌న ఉద‌యం అల్పాహార విందును ఏర్పాటు చేశారు.


ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మానిక్యం ఠాకూర్‌, ఏఐసీసీ కార్య‌ద‌ర్శులు కే. శ్రీనివాస‌న్‌, బోసు రాజు, పీసీసీ అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తదితరులు ఉద‌యం అల్పాహార విందుకు హ‌జ‌ర‌య్యారు.

Related posts

తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిభాయీ ఫూలే బాట‌లో న‌డ‌వాలి

Sub Editor

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కార్పొరేషన్ పదవి

Satyam NEWS

అయ్యప్ప స్వామి మండల పూజ ప్రారంభ సందర్భంగా అన్నప్రసాద వితరణ

Satyam NEWS

Leave a Comment