రాజస్థాన్ కేబినెట్లో 15 మందికి కొత్తగా అవకాశం
రాజస్థాన్లో ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు సచిన్ పైలట్ . అశోక్ గెహ్లాట్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో పైలట్ వర్గానికి చెందిన ఐదుగురికి మంత్రిపదవులు దక్కాయి. కొత్తగా 15 మంది ప్రమాణం చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్లో...