అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఇద్దరు నానీలకూ మళ్లీ మంత్రి పదవి యోగం పట్టబోతున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇద్దరు నానీలూ మళ్లీ మంత్రులు కావడం ఖాయంగా కనిపిస్తున్నది. రాష్ట్ర మంత్రి వర్గ పునర్...
రాజస్థాన్లో ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు సచిన్ పైలట్ . అశోక్ గెహ్లాట్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో పైలట్ వర్గానికి చెందిన ఐదుగురికి మంత్రిపదవులు దక్కాయి. కొత్తగా 15 మంది ప్రమాణం చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్లో...