బస్సు.. గ్యాస్ సిలెండర్ లారీ ఢీ
జార్ఖండ్లోని పాకూర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మరణించారు. సాహిబ్గంజ్లోని బర్హర్వా నుంచి దుమ్కాకు వెళ్తున్న బస్సు లిట్టిపాడు-అమ్దపర రహదారిపై పాడేర్కోలా సమీపంలో గ్యాస్ సిలిండర్లతో కూడిన ట్రక్కును ఢీకొట్టింది. బస్సులో...