అక్సిడెంట్:వాహనం ఢీఇద్దరు మహిళలు మృతి
నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలంలో గల ఆర్గుల్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న జక్రాన్పల్లి గ్రామానికి...