28.7 C
Hyderabad
April 28, 2024 10: 18 AM
Slider నిజామాబాద్

అక్సిడెంట్:వాహనం ఢీఇద్దరు మహిళలు మృతి

accsident two ladies died

నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలంలో గల ఆర్గుల్‌ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న జక్రాన్‌పల్లి గ్రామానికి చెందిన పైడి సత్తెమ్మ, సుందరమ్మ అనే ఇద్దరు మహిళలు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు

Related posts

తెలంగాణ లో బెడిసికొడుతున్న ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు

Satyam NEWS

క్రీస్తు మార్గం అందరికి అనుసరణీయం

Satyam NEWS

అచ్చెన్నాయుడి ఆపరేషన్ గాయం పచ్చిగానే ఉంది

Satyam NEWS

Leave a Comment