హిందువులంతా సంఘటితం కావాలి
హిందూ సమాజంపై దుర్మార్గమైన దాడి జరుగుతోందని.. అటు క్రైస్తవులు, ఇటు ముస్లింలు హిందూ సమాజాన్ని పీక్కుతింటున్నారని సాదు సంతులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక రుగ్మతల ఆధారంగా.. నిరక్షరాస్యత, పేదరికం కారణంగా మతమార్పిడి మహమ్మారి...