నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందించాలి
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు సబ్సిడీపై అందించాలని, రుణమాఫీ, బ్యాంకు రుణాలు, పంట నష్టపరిహారం తక్షణమే అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ ప్రభుత్వాన్ని...