బేతపూడిలో రైతులు రైతుకూలీలు నిరసన
మంగళగిరి మండలంలోని బేతపూడిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి మద్దతుగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని గ్రామంలోని రైతులు రైతుకూలీలు చేస్తున్నానిసరన దీక్షలు ఆదివారానికి 355వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు రైతు...