అంజుమన్ కమిటీ అధ్యక్షుడుగా ముక్తియార్
కడపజిల్లా ప్రొద్దుటూరు పట్టణ అంజుమన్ కమిటి అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు వి.యస్.ముక్తియార్ ఎన్నికయ్యారు. దాంతో ప్రొద్దుటూరు పట్టణ నందమూరి అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు సన్మానం చేశారు. అదే విధంగా ప్రొద్దుటూరు...