30.7 C
Hyderabad
April 29, 2024 04: 27 AM
Slider కడప

అంజుమన్ కమిటీ అధ్యక్షుడుగా ముక్తియార్

anjuman comittee

కడపజిల్లా ప్రొద్దుటూరు పట్టణ అంజుమన్ కమిటి అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ  నాయకుడు వి.యస్.ముక్తియార్ ఎన్నికయ్యారు. దాంతో ప్రొద్దుటూరు పట్టణ నందమూరి అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు సన్మానం చేశారు. అదే విధంగా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ నాయకులు వై.యస్.మహమూద్ ను కూడా పూలమాలలతో సత్కరించి నందమూరి అభిమానులు, టీడీపీ నేతలు అభినందనలు తెలియచేశారు.

Related posts

తెలంగాణలో మళ్లీ థియేటర్లు మూసివేస్తారా?

Satyam NEWS

రైలుల్లోను, స్టేషను ఔటర్లలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు…!

Bhavani

తహసీల్దార్లను సత్కరించిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి

Satyam NEWS

Leave a Comment