అధునాతన బోట్ల తో బాన్సువాడ మినీ ట్యాంక్ బండ్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద పట్టణ ప్రజల అవసరాలకోసం నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి నేడు ప్రారంభించారు. అనంతరం కల్కి...