ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పినపాక పట్టి నగర్ దగ్గర కిన్నెరసాని బ్రిడ్జ్ నాగారం వైపు పెద్ద సొరంగం పడి రాకపోకలకు అంతరాయం కలిగింది.
దీనితో పోలీస్ అధికారులు భద్రాచలం- పాల్వంచ మధ్య రాకపోకలు నిలిపివేశారు.