టుడే స్పెషల్: మురుగు నీరే ఇక్కడి బిర్యానీ సెంటర్ల ప్రత్యేకత
కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్డు బిర్యానీ సెంటర్ల వెనుక వీధి మురుగు నీటితో జలమయం అయింది. ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. మలమూత్రాల...