నో టాక్స్:అక్రమంగా రవాణా 30కిలోలబంగారం స్వాధీనం
గత రెండు రోజులుగా అక్రమంగా తరలిస్తున్న 30 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్) అధికారులు. చెన్నై,హైదరాబాద్,విజయవాడ, వరంగల్ రైల్వేస్టేషన్లలో ఈ బంగారాన్ని అధికారులు అక్రమార్కుల నుంచి స్వాధీనం...