కోడిపందాల బిర్రులనుర ధ్వంసం చేసిన అధికారులు
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచింపూడి గ్రామం లో కోడిపందాల రాయుళ్ల వ్యూహాలను పెదవేగి తహసీల్దార్ఎన్. నాగరాజు, ఎస్ ఐ లక్ష్మణ్ తారుమారు చేశారు. అధికారుల కళ్లుగప్పి అందంగా నిర్మించుకున్న కోడిపందాలు బిర్రులను గురువారం...