స్వచ్ఛ కార్మికులకు ప్రభుత్వ వేతనాలు ఇవ్వాలి:CITU
స్వచ్ఛ కార్మికులకు (స్కావెంజర్స్) ప్రవేట్ టీచర్ల మాదిరిగా ప్రభుత్వ వేతనాలు ఇవ్వాలని CITU ఆధ్వర్యంలో దుబ్బాక లో ధర్నా నిర్వహించారు. దుబ్బాక మండలంలోని వివిధ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు...