ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అభినందనలు
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఇంటర్, పదో తరగతి ఫలితాలలో అత్యున్నత మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అభినందించారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లాలోని గురుకులాలలో...