కరోనా బారిన పడిన అనంతపురం జిల్లా సీఐ రాజశేఖర్ మృతి చెందారు. నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవల కొవిడ్ బారిన పడ్డారు. నగర శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన...
కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో శ్రీరామ్ నగర్ కు చెందిన లక్ష్మి (79) అనే వృద్ధురాలికి కరోనా పాజిటివ్ రావడంతో ఆదివారం ఆమెను క్వారంటన్ కు తరలించడానికి అంబులెన్స్ వచ్చింది. ఆ అంబులెన్స్...
ఇంటి ఆవరణలో ప్రమాదవశాత్తూ కింద పడి తలకు దెబ్బ తగిలి ఆసుపత్రిలో చేరితే చివరకు అతనికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అదీ కూడా ఆయన మరణించిన తర్వాత. 60 సంవత్సరాల ఈ వృద్ధుడికి...