కరోనాతో బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్గౌడ్ మృతి!!!
ఇటీవల నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజీగూడా కార్పొరేషన్ నుంచి కార్పొరేటర్గా గెలుపొందిన ఆకుల రమేష్ గౌడ్ కరోనా బారిన పడి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 7 గంటలకు మరణించారు. ఎల్బీనగర్...