యడవల్లి దళితులకు అన్యాయం చేస్తున్న అధికార పార్టీ
గుంటూరు జిల్లా యడవల్లి దళితుల సొసైటీ పునరుద్ధరణ చేయకుండా మైనింగ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ అడ్డుకుంటే ఉద్యమం తప్పదని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం హెచ్చరించారు....