28న విదేశీ విద్య నిధులు విడుదల చేయాలని ధర్నా
మైనారిటీ సంఘాలు, రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 28న సోమవారం రాష్ట్ర మైనారిటీ కార్యాలయం ఎదురు ధర్నా, ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ...