విద్యా శాఖలో ఢిల్లీ తరహా విధానం
విద్యార్థుల్లో సామాజిక-భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. విద్యాశాఖ పని తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా...