కాలుష్య కారక దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్ జి టి నోటీసు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని దివీస్ ఫార్మా కంపెనీ కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని కాలుష్య పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసు జారీ...