ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త అధ్యాయానికి శ్రీకారం
సీఎం జగన్..దేశానికే మార్గదర్శిగా నిలిచారని విజయనగరం ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. నగరంలోని తన నివాసం వద్ద రేషన్ సరుకుల పంపిణీ వాహనాల కు జెండా ఊపి, ప్రజా వినియోగంలోకి...