లాక్ డౌన్ ఉన్నా రైతులకు ఇబ్బందులు లేవు
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్నందున దేశ వ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ తెలంగాణాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట కొనుగోళ్ళకు ఏర్పాటు చేశామని నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి...