ప్యాసింజర్లతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మేకలదండి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో...
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు,ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో నలుగురు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు విజయవాడకు...