26.7 C
Hyderabad
May 3, 2024 08: 07 AM
Slider ఆదిలాబాద్

ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

#road accident

ప్యాసింజర్‌లతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మేకలదండి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు అయినట్లు తెలిసింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Related posts

కల్తీ సారా మరణాలన్నీ జగన్ రెడ్డి చేసిన హత్యలే: లోకేష్

Satyam NEWS

రానున్న ఎన్నికల్లో వైకాపా 25 స్థానాల్లో కూడా గెలవడం కష్టమే

Bhavani

దేవాడ పుల్కల్, పెద్ద ఎడ్గి బ్రిడ్జి పరిశీలించిన విపక్ష నేతలు

Satyam NEWS

Leave a Comment