ఆంగర్ మానేజ్మెంట్:పృథ్వీరాజ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టినరైతులు
సినీ హాస్యనటుడు పృథ్వీరాజ్ పై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. మందడంలో పృథ్వీరాజ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే క్షమాపణ...