28.7 C
Hyderabad
April 28, 2024 10: 39 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఆంగర్ మానేజ్మెంట్:పృథ్వీరాజ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టినరైతులు

formars attack pruthviraj

సినీ హాస్యనటుడు పృథ్వీరాజ్ పై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. మందడంలో పృథ్వీరాజ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు రైతులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ రైతులు నినాదాలు చేశారు.

Related posts

సాక్షి టీవీ ప్ర‌సారాల‌ను నిలిపేయండి

Satyam NEWS

మెదక్ ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు

Bhavani

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జండా ఎగరడం ఖాయం

Satyam NEWS

Leave a Comment