30.2 C
Hyderabad
February 9, 2025 20: 38 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఆంగర్ మానేజ్మెంట్:పృథ్వీరాజ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టినరైతులు

formars attack pruthviraj

సినీ హాస్యనటుడు పృథ్వీరాజ్ పై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. మందడంలో పృథ్వీరాజ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు రైతులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ రైతులు నినాదాలు చేశారు.

Related posts

ఛత్రపతి శివాజీ సాక్షిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణం

Satyam NEWS

పనిషుడ్:ముజఫర్‌పూర్ షెల్టర్ హోం దోషులకు యావజ్జీవం

Satyam NEWS

విశ్వసేవిక ట్రస్ట్ వృద్ధాశ్రమంలో నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment