గార్మి పండుగ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సింగిరెడ్డి
పవిత్ర గార్మి పండుగ సందర్భంగా వనపర్తి పట్టణంలోని రాజనగరం శివారులో మహబూబ్ సాని దర్గాలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం...