శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిలి సై
రాష్ట్ర గవర్నర్ తమిళ్లిసై భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ని దర్సించుకున్నారు. గవర్నర్ కు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, ఆధికారులు స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ లక్ష్మి...