మదర్సాలో చదివిన వారికే గుర్తింపు.. తాలిబన్ల రూల్
ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం విద్యపై కొత్త డిక్రీని జారీ చేసింది. దీని ప్రకారం, 20 సంవత్సరాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థుల డిగ్రీలను తాలిబన్ ప్రభుత్వం గుర్తించదు. విద్యార్థులు, రాబోయే తరాలకు...