హోసూర్-బెంగుళూరు మధ్య మెట్రోరైలు
దక్షిణ ఇండియాలోనే మొదటిసారిగా రెండు రాష్ట్రాల పరిధిలో హోసూర్-బెంగుళూరు మధ్య మెట్రోరైలు మార్గం ఏర్పాటు కానుంది. బెంగుళూరు బొమ్మసంద్ర, తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూర్ నగరాలు పక్కపక్కనే ఉన్నాయి. ప్రతిరోజు లక్షల మంది ప్రజలు...