మానవ హక్కుల సంఘం శ్రీకాకుళం జిల్లా నూతన అధ్యక్షునిగా డాక్టర్ గుండ బాల మోహన్ ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన ఏడాది పాటు ఉంటారు. మానవ హక్కుల పై పూర్తిస్థాయిలో జిల్లాలో అవగాహన సదస్సులు...
నిబంధనలకు విరుద్ధంగా సివిల్ మ్యాటర్ లో తలదూర్చడమే కాకుండా, ఫిర్యాదు చేసిన బాధితుల్ని పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించిన మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల ఎస్ఐ పై మానవ హక్కుల ఉల్లంఘన చట్టం కింద...