దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు యువత సన్నద్ధులై ఉండాలి
భారతదేశ సౌర్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు యువత సన్నద్ధులై ఉండాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఐకమత్యం, శాంతి-సామరస్యాలను, సౌభ్రాతృత్వ భావనను చిన్నతనం నుంచే విద్యార్థుల్లో పెంపొందించాలని, ఈ విషయంలో పాఠశాలలు పోషించే బాధ్యత అత్యంత కీలకమని...