శాల్యూట్: ఇండియన్ నావీ ప్రతిష్టాత్మక ఆపరేషన్ మొదలు
భారత నావికా దళం ప్రతిష్టాత్మక సముద్ర సేతు ఆపరేషన్ ప్రారంభించింది. విదేశాలో చిక్కుకుపోయి కరోనా విపత్తు కారణంగా మన దేశానికి రాలేకపోతున్న వారిని తీసుకువచ్చే ఈ ఆపరేషన్ కోసం జలాశ్వ, మాగర్ లను వినియోగిస్తున్నారు....