ఇంద్రకీలాద్రిపై భవాని దీక్ష విరమణ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. దుర్గగుడి ఈవో సురేష్ బాబు, స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ పవిత్ర హోమగుండం వెలిగించడంతో విరమణ ఉత్సవాలు మొదలయ్యాయి. నేటి నుంచి 5 రోజులపాటు...
భవానీ మాలధారులు నేడు శ్రీ కనక దుర్గా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో జ్యోతులను సమర్పించారు. సాయంత్రం 6.00 గం.లకు సత్యనారాయణపురం లోని శ్రీ శివరామనామ క్షేత్రం నుండి బయలుదేరిన భవానీ మాలధారులు కనక దుర్గ...
కార్తీక మాసం సందర్భంగా కృష్ణా నదిలో పవిత్ర హారతి కార్యక్రమాన్ని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అదే విధంగా దుర్గా ఘాట్ వద్ద పవిత్ర హారతుల సమయంలో దేవస్థానం వారి...