జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం: మంత్రి కేటీఆర్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, కొందరికే ఇచ్చి వివాదాలు కొనితెచ్చుకోవడం తమకు ఇష్టం లేదని రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణ అభివృద్ధి శాఖ...