జోషిమఠ్ కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు
జోషిమఠ్ భూమి కుంగుపోతున్న కేసులో కేంద్రానికి దిశానిర్దేశం చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించవచ్చని, విపత్తును ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని డిమాండ్ చేయవచ్చని పిటిషనర్కు కోర్టు స్వేచ్ఛను ఇచ్చింది....