కాగజ్నగర్లో మావోయిస్టు పోస్టర్ల కలకలం
భూ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు అధికారులు వ్యవహరిస్తున్నతీరును ఖండిస్తూ మావోయిస్టు పార్టీ పేరిట కాగజ్నగర్ పట్టణ కేంద్రంలో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. కొత్త రెవెన్యూ చట్టాలను ఆసరాగా చేసుకుంటున్నకొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులను...