38.2 C
Hyderabad
April 28, 2024 22: 22 PM
Slider ఆదిలాబాద్

కాగజ్‌నగర్‌లో మావోయిస్టు పోస్టర్ల కలకలం

Moist

భూ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు అధికారులు వ్యవహరిస్తున్నతీరును ఖండిస్తూ మావోయిస్టు పార్టీ పేరిట కాగజ్‌నగర్‌ పట్టణ కేంద్రంలో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. కొత్త రెవెన్యూ చట్టాలను ఆసరాగా చేసుకుంటున్నకొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారి పైన భూములు మార్చకుండా పాతవారిని కొనసాగిస్తూ కావాలనే కొంతమంది అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు తమ తీరు మార్చుకోకపోతే సరైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్నపోలీసులను అక్కడికి చేరుకుని వాటిని తొలగించారు. ఈ సంఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts

జీహెచ్ఎంసీ భారీగా నామినేష‌న్లు

Sub Editor

గంగమ్మ తల్లికి  సారె ఇచ్చే అదృష్టం కలగడం చాలా  సంతోషం

Satyam NEWS

ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై..!

Bhavani

Leave a Comment