నిరుపేద మృతుడి దహన సంస్కారాలకు సాయం అందించిన తస్లీమా
నిరుపేద మృతదేహానికి దహన సంస్కారాల కోసం సాయం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ మానవత్వం చాటుకున్నారు. ములుగు జిల్లా కేంద్రం సపాయి వాడకు చెందిన కొలేపాక రజినీకాంత్ అనారోగ్యంతో మరణించాడు. మృతుడి భార్య...