మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టవద్దు
మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ పౌరులకు అభద్రత కలిగించే పౌరసత్వ చట్టం రద్దు చేయాలని కొల్లాపూర్ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోకో నల్లబ్యాడ్జీలతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం...