29.7 C
Hyderabad
May 3, 2024 04: 34 AM
Slider గుంటూరు

పొన్నూరు వైసీపీ అభ్యర్ధిపై ఈసీ కొరడా

#ambatimuralikrishna

పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే, పొన్నూరు మండలం ములుకుదురులో అంబటి మురళి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన అధికారులు అంబటి మురళి కోడ్ ను ఉల్లంఘించినట్టు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అంబటి మురళిపై చర్యలకు ఎన్నికల సంఘం ఆదేశించింది.

Related posts

ప్రజా సమస్యలపై అధికారులు సత్వరం స్పందించాలి

Satyam NEWS

కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్తున్న జగన్

Satyam NEWS

`గ‌ని`గా మెగాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌: ఫస్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Satyam NEWS

Leave a Comment