కుడికిల్ల రైతుల భూములకు న్యాయమైన ప్యాకేజీ ఇవ్వాలి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న కుడికిల్ల రైతులకు న్యాయమైన ప్యాకేజీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు. మంగళవారం కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ ...