కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో నమాజుపై నిషేధం
ఢిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో మతపరమైన కార్యక్రమాలను నిషేధించారు. దాంతో ఇక అక్కడ ముస్లింలు నమాజ్ చేయలేరు. కుతుబ్ మనీర్ నిర్జీవ స్మారకం అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఖచ్చితంగా స్పష్టం చేసింది....